నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి 1982-83 బ్యాచ్ పూర్వవిద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. 11-09-2011(ఆదివారం) ఉదయం 8గం.లనుండి సాయంత్రం 7గం.ల వరకు జరిగిన ఈ సమ్మేళనంలో దాదాపు 150మంది పూర్వవిద్యార్ధులు వారి కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించుకుని, మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకుని పరవశులయ్యారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి