12, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉత్సాహంగా జరిగిన మున్సిపల్ హైస్కూల్ 1982-83 పదవతరగతి విద్యార్ధుల పునసమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి 1982-83 బ్యాచ్ పూర్వవిద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. 11-09-2011(ఆదివారం) ఉదయం 8గం.లనుండి సాయంత్రం 7గం.ల వరకు జరిగిన ఈ సమ్మేళనంలో దాదాపు 150మంది పూర్వవిద్యార్ధులు వారి కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించుకుని, మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకుని పరవశులయ్యారు.

క్రింది సాక్షి పేపర్ క్లిప్పింగ్ లో మరిన్ని వివరాలు చూడండి






కామెంట్‌లు లేవు: